Telangana Elections 2023: కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది..ఆ పదవి నన్నే వరిస్తుంది...కొండా సురేఖ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని...తనను మంత్రి పదవి వరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

author-image
By Bhoomi
New Update
Telangana Elections 2023: కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది..ఆ పదవి నన్నే వరిస్తుంది...కొండా సురేఖ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

వరంగల్ తూర్పు నుంచి కాంగ్రెస్ తరపున కొండా సురేఖ నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది..మంత్రి పదవి తనను వరిస్తుందని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అధికారి పార్టీ నాయకులు..కాంగ్రెస్ పార్టీకి ఓటేయ్యద్దని ప్రజలను రకరకాలుగా బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ తూర్పు ప్రజలే కాదు...తెలంగాణ ప్రజలు మార్పుకోరుకుంటున్నారని..బీఆర్ఎస్ ను గద్దె దించేందుకు సిద్ధమయ్యారని కొండా సురేఖ అన్నారు. రైతులకు మేలు చేసింది కాంగ్రెస్ పార్టీనే అన్నారు. ప్రజలను పట్టించుకోకుండా..లక్షల కోట్లు దోచుకున్న బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెబుతారంటున్న కొండా సురేఖ పూర్తి ఇంటర్వ్యూ వీడియోను చూడండి.

" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen">

ఇది కూడా చదవండి: ఈ పండు తింటే..మీ లివర్ జెట్ స్పీడ్‎తో క్లీన్ అవుతుంది..!!

Advertisment
తాజా కథనాలు