Kolikapudi Srinivasa Rao: కృష్ణా జలాల సమస్యను పరిష్కరించకపోతే ఈ నెల 15 నుంచి నీటి సత్యాగ్రహ పాదయాత్ర చేస్తానన్నారు కొలికపూడి శ్రీనివాసరావు. ప్రజలు గొంతు ఎండిపోతుంది అని రోడ్లెక్కుతుంటే హడావిడిగా బ్రిడ్జి శంకుస్థాపన ఎందుకని ప్రశ్నించారు. ఏ కొండూరు మండలంలో ఏర్పడ్డ నీటి సమస్యను పరిష్కరించకపోతే మూడు రోజుల్లో నీటి సత్యాగ్రహం చేస్తానని తెలిపారు. చీమలపాడు గ్రామంలో కృష్ణా జిల్లాల కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ కొండూరు మండలం ప్రజలు గుప్పెట్టి నీటి కోసం నానా ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు వినగడప బ్రిడ్జి శంకుస్థాపన ఎందుకని ప్రశ్నించారు.
పూర్తిగా చదవండి..Kolikapudi: సమస్యను పరిష్కరించకపోతే నీటి సత్యాగ్రహ పాదయాత్ర చేస్తా: కొలికపూడి శ్రీనివాసరావు
కృష్ణా జలాల నీటి సమస్యను మూడు రోజుల్లో పరిష్కరించకపోతే నీటి సత్యాగ్రహ పాదయాత్ర చేస్తానన్నారు కొలికపూడి శ్రీనివాసరావు. ప్రజలు గుక్కెడు నీటి కోసం నానా ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు హడావిడిగా వినగడప బ్రిడ్జి శంకుస్థాపన ఎందుకని ప్రశ్నించారు.
Translate this News: