TG Crime : మెట్పల్లిలో రెండేళ్ల బాలుడి కిడ్నాప్ జగిత్యాల జిల్లా మెట్పల్లిలో రెండేళ్ల బాలుడి కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. స్థానిక దుబ్బాకవాడలో నివాసం ఉంటున్న లక్ష్మి-రాజు కమారుడు శివను మంగళవారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తులు బైక్పై ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. By Vijaya Nimma 14 Aug 2024 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి Jagtial : జగిత్యాల జిల్లా మెట్పల్లిలో రెండేళ్ల బాలుడి కిడ్నాప్ (Kidnap) కలకలం రేపింది. దుబ్బాకవాడలో నివాసముంటున్న లక్ష్మి-రాజు కుమారుడు శివను గుర్తు తెలియని వ్యక్తులు బైక్పై ఎత్తుకెళ్లారు. మంగళవారం సాయంత్రం శివ అక్కతో కలిసి కిరాణా షాపుకు వెళ్తుండగా కిడ్నాప్ చేసినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఈ ఘటనతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురైతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కాలనీలో సీసీ ఫుటేజీలో నమోదైన దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. కిడ్నాప్ కు గురైన బాలుడి అక్కతో మాట్లాడి వివరాలు నమోదు చేసుకున్నారు. Also Read : మాజీ సర్పంచ్ భర్త దారుణ హత్య! #jagityala మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి