TG Crime : మెట్‌పల్లిలో రెండేళ్ల బాలుడి కిడ్నాప్

జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో రెండేళ్ల బాలుడి కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. స్థానిక దుబ్బాకవాడలో నివాసం ఉంటున్న లక్ష్మి-రాజు కమారుడు శివను మంగళవారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌పై ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

New Update
TG Crime : మెట్‌పల్లిలో రెండేళ్ల బాలుడి కిడ్నాప్

Jagtial : జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో రెండేళ్ల బాలుడి కిడ్నాప్ (Kidnap) కలకలం రేపింది. దుబ్బాకవాడలో నివాసముంటున్న లక్ష్మి-రాజు కుమారుడు శివను గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై ఎత్తుకెళ్లారు. మంగళవారం సాయంత్రం శివ అక్కతో కలిసి కిరాణా షాపుకు వెళ్తుండగా కిడ్నాప్ చేసినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఈ ఘటనతో స్థానిక ప్రజలు  భయాందోళనకు గురైతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కాలనీలో సీసీ ఫుటేజీలో నమోదైన దృశ్యాల ఆధారంగా దర్యాప్తు  చేస్తున్నారు. కిడ్నాప్ కు గురైన బాలుడి అక్కతో మాట్లాడి వివరాలు నమోదు చేసుకున్నారు.

Also Read : మాజీ సర్పంచ్‌ భర్త దారుణ హత్య!

Advertisment
తాజా కథనాలు