liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ (Arvind Kejriwal) జైలు నుంచి తొలి ఆదేశాలు జారీ చేశారు. ఈడీ కస్టడినుంచే ఢిల్లీకి సంబంధించి మంచినీటి సరఫరా విషయంలో అధికారులకు కీలక సూచనలు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే జైలు నుంచి పరిపాలన కొనసాగించడం దేశ చరిత్రలోనే ఇది మొదటిసారి కావడం విశేషం.
పూర్తిగా చదవండి..Kejriwal: ఈడీ కస్టడి నుంచే తొలి ఆదేశాలు.. ప్రభుత్వ అధికారులకు కేజ్రీవాల్ నోట్!
లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ ఈడీ కస్టడీనుంచి తొలి ఆదేశాలు జారీ చేశారు. మంచినీటి సరఫరాకు సంబంధించి జలమంత్రిత్వశాఖను నిర్వహిస్తున్న ఆతిశీ మార్లీనాకు నోట్ పంపించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. జైలు నుంచి పాలించకుండా ఏ చట్టమూ అడ్డుకోలేదన్నారు.
Translate this News: