Murder: కర్ణాటక రాష్ట్రం హుబ్బళ్లిలో మరో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమ పేరుతో యువతి ప్రాణం తీశాడు. తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో ఓ యువకుడు అదే బీవీబీ కాలేజీలో చదువుతున్న యువతిని పట్టపగలే కాలేజీ క్యాంపస్ లో అతి కిరాతకంగా కత్తితో పొడిచి చంపేశాడు.
పూర్తిగా చదవండి..Karnataka: కాలేజీ క్యాంపస్లో కార్పొరేటర్ కూతురు హత్య!
కర్ణాటక రాష్ట్రం హుబ్బళ్లిలో ఘోర మర్డర్ జరిగింది. బీవీబీ కాలేజీలో చదువుతున్న ఫయాజ్ అనే యువకుడు తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో అదే కాలేజీలో చదువుతున్న కాంగ్రెస్ కార్పొరేటర్ కూతురు నేహను కత్తితో పొడిచి చంపాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Translate this News: