Siddaramaiah Approves State-level Fact check: కర్ణాటక సీఎం సిద్దరామయ్య(Sidda Ramaiah) కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఫేక్ న్యూస్(Fake news) కు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక విభాగాన్ని(Special unit) ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు త్వరలో రాష్ట్ర స్థాయిలో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ (Fact Check Unit) ను ఏర్పాటు చేయనున్నారు. ఇక నుంచి రాష్ట్రంలో ఫేక్ న్యూస్ ను గుర్తించి, వాటిని ప్రసారం చేసే వారిని కఠినంగా శిక్షించనున్నారు.
పూర్తిగా చదవండి..ఫేక్ న్యూస్ కు చెక్ పెట్టేందుకు సిద్దరామయ్య కీలక నిర్ణయం…. ఇకపై ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఏర్పాటు…!
Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్దరామయ్య కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఫేన్ న్యూస్ కు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు త్వరలో రాష్ట్ర స్థాయిలో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ను ఏర్పాటు చేయనున్నారు. ఇక నుంచి రాష్ట్రంలో ఫేక్ న్యూస్ ను గుర్తించి, వాటిని ప్రసారం చేసే వారిని కఠినంగా శిక్షించనున్నారు.
Translate this News: