KA Paul: తెలుగు రాష్ట్రాల్లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ క్రేజ్ అంతా..ఇంతా కాదు. ప్రత్యర్థి ఎవరైనా సరే విమర్శనాస్త్రాలు సంధిస్తూ అందరినీ తన మాటలతో ఎంటర్టైన్ చేస్తుంటారు పాల్. ప్రస్తుతం కేఏ పాల్ విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మరో సారి వినూత్నంగా ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..KA Paul: తాటి ముంజలు కొట్టిన కేఏ పాల్.. రాష్ట్రం అప్పులు తీరాలంటే ఇలా చేయండి..!
AP: ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ వినూత్నంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తాటి ముంజలు కొడుతూ.. కుండ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. రాష్ట్రం అప్పులు తీరి అభివృద్ధి జరగాలంటే తనను విశాఖ ఎంపీగా గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
Translate this News: