YS Sharmila: ఎన్నికల కోసమే ప్రధాని మోడీ మళ్ళీ మన రాష్ట్రానికి వస్తున్నారన్నారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. ఇంత శ్రద్ద ఇంతకమునువు ఎప్పుడైనా పెట్టారా అని ప్రశ్నించారు. ప్రజలను ఓట్లేసే యంత్రాలుగా చూస్తున్నారని విమర్శలు గుప్పించారు. విభజన హామీల్లో ఒక్కటైనా అమలు చేశారా? ఏపీ ప్రజలకు వెన్నుపోటు మీద వెన్నుపోటు పొడిచారని కేంద్రంపై ధ్వజమెత్తారు.
పూర్తిగా చదవండి..YS Sharmila: మోదీ క్షమాపణ చెప్పాలి.. భారతి స్ట్రాటాజీ అందరినీ గొడ్డలితో చంపడమేనా?
ఏపీకి ప్రత్యేక హోదా లేకుండా చేసినందుకు మోదీ క్షమాపణ చెప్పి రాష్ట్రంలో అడుగు పెట్టాలన్నారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. జగన్ దత్తపుత్రుడు చేసిన అవినీతి మోదీకి ఇంతకాలం కనపడలేదా? అని ప్రశ్నించారు. భారతి స్ట్రాటాజీ అందరినీ గొడ్డలితో చంపడమేనా? అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Translate this News: