దేశవ్యాప్తంగా సంచలనంరేపిన దివంగత జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ హత్య కేసు తీర్పు వెలువడిన రెండు రోజులకే ఆమె తండ్రి కన్నుమూశారు. ఎంకే విశ్వనాథన్ (82) శనివారం చికిత్సపొందుతూనే మరణించారు. ఇటీవల నిందితులకు ఢిల్లీ కోర్టు జీవిత ఖైదు విధించిన సంగతి తెలిసిందే. విచారణకు రెండు రోజుల ముందు ఆయన గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారు. చికిత్స తీసుకుంటూనే, తన కూతురి హత్య కేసులో నిందితులకు శిక్ష పడిందని తెలుసుకున్న విషయం తెలిసిందే.
పూర్తిగా చదవండి..Soumya Viswanathan: చేతి కర్రతో న్యాయాన్ని గెలిపించాడు.. రెండు రోజులకే తుది శ్వాస విడిచిన సౌమ్య తండ్రి!
దివంగత జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ తండ్రి ఎంకే విశ్వనాథన్ (82) శనివారం కన్నుమూశారు. విచారణకు రెండు రోజుల ముందు గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూనే నిందితులకు శిక్ష పడిందని తెలుసుకున్నారు.
Translate this News: