TS TET: టీచర్ ఉద్యోగార్థులకు అలర్ట్.. టెట్ నోటిఫికేషన్ పై కీలక అప్డేట్..!!
తెలంగాణలో నిరుద్యోగులకు తీపికబురు చెప్పేందుకు సిద్ధమైంది సర్కార్. వారంలోనే మెగా డీఎస్సీతోపాటు , టెట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసేందుకు సర్కార్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
తెలంగాణలో నిరుద్యోగులకు తీపికబురు చెప్పేందుకు సిద్ధమైంది సర్కార్. వారంలోనే మెగా డీఎస్సీతోపాటు , టెట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసేందుకు సర్కార్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
విద్యా వ్యవస్థలో పలు కీలక మార్పులు చేయబోతున్నట్లు కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. నూతన జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా ఏడాదిలో రెండు సార్లు టెన్త్, ఇంటర్ బోర్డు ఎగ్జామ్స్ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. వచ్చే యేడాది నుంచి అమలు చేస్తామని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ మంగళవారం నాడు జమ్మూలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి రూ. 30,500 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేయనున్నారు.విద్యా రంగంలో 13,375 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు మోడీ శంకుస్థాపన చేస్తారు
గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. ఈ నెల 23 నుంచి మార్చి 14 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. వయోపరిమితిని 44 నుంచి 46 ఏళ్లకు పెంచింది రేవంత్ సర్కార్.
టీఎస్- పీఈసెట్-2024 షెడ్యూల్ విడుదలైంది. మార్చి 14 నుంచి దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరించనున్నారు. మే 15న దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ. పీఈసెట్ ద్వారా బీపీఎడ్, డీపీఎడ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్న విషయం తెలిసిందే.
తెలంగాణ గ్రూప్1 నోటిఫికేషన్ను TSPSC రద్దు చేసింది. ఏప్రిల్ 26, 2022న గ్రూప్1 నోటిఫికేషన్ని విడుదల చేసింది. తాజాగా పాత నోటిఫికేషన్ మొత్తాన్ని TSPSC రద్దు చేసింది. ఇటీవలే కొత్తగా మరో 60 పోస్టులకు రేవంత్ సర్కార్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
నిరుద్యోగులకు ఇండియన్ కోస్ట్ గార్డ్ గుడ్న్యూస్ చెప్పింది. GDలో 50 పోస్టులు, టెక్ (ఇంజనీరింగ్/ఎంపిక)లో 20 పోస్టులకు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసింది. డిగ్రీ అర్హత ఉండి వయసు 21 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉంటే ఈ జాబ్కు అప్లై చేసుకోవచ్చు.
అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీ కోసం RRB నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ దరఖాస్తు గడువు ఇవాళ్టితో ముగియనుంది. మొత్తం 5,696 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులను రైల్వే శాఖ భర్తీ చేయనుంది.