జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేటి నుంచి మూడు రోజుల పాటు ఉపవాస దీక్షలో పాల్గొననున్నారు. వారాహి అమ్మవారి నవరాత్రులు ప్రారంభమైన సందర్భంగా జనసేనాని ఈ దీక్షను ప్రారంభించారు. ఉపవాసదీక్షను నవరాత్రులు చివరి మూడురోజులు ఆచరించాలని తొలుత భావించినప్పటికీ…మంగళవారం నుంచే దీక్షను ప్రారంభించారు. ఈ దీక్షను నవరాత్రుల అనంతరం కార్తీక మాసాంతం వరకు కొనసాగిస్తారు.
పూర్తిగా చదవండి..నేటి నుంచి ఉపవాసదీక్షలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్..!!
నేటి నుంచి వారాహి అమ్మవారి నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉపవాస దీక్ష చేపట్టారు. ఈ ఉపవాస దీక్షను మూడు రోజుల ఆచరించనున్నారు. ఈ రోజు నుంచే ఈ దీక్షను ప్రారంభించినట్లు మీడియాకు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ దీక్ష నవరాత్రుల అనంతరం కార్తీక మాసాంతం వరకు కొనసాగనుంది.
Translate this News: