Jagan: ఎన్నికల్లో ఓటమి.. జగన్ కీలక నిర్ణయం

AP: వైసీపీ నేతల మీద దాడులపై జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ కార్యకర్తలు, సోషల్ మీడియా సైనికులకు అండగా ఉండేలా ప్రతి పార్లమెంట్‌ పరిధిలో కమిటీలు వేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసే ఈ కమిటీలు కార్యకర్తలకు అండగా ఉంటాయని అన్నారు.

Jagan : వైసీపీ ఎంపీలతో మాజీ సీఎం జగన్ భేటీ
New Update

YCP Chief Jagan: వైసీపీ నేతల మీద దాడులపై జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ కార్యకర్తలు, సోషల్ మీడియా సైనికులకు అండగా ఉండేలా ప్రతి పార్లమెంట్‌ పరిధిలో కమిటీలు వేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసే ఈ కమిటీలు కార్యకర్తలకు అండగా ఉంటాయని జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. కమిటీ సభ్యులుగా జిల్లా పార్టీ అధ్యక్షులు, పోటీ చేసిన అభ్యర్థులు ఉండనున్నారు. ఎన్నికల్లో గెలుపు తర్వాత తమ శ్రేణులపై కూటమి నేతలు దాడి చేస్తున్నట్లు వైసీపీ ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. చర్యలు తీసుకోవాలని ఇప్పటికే గవర్నర్‌కు జగన్ విజ్ఞప్తి చేశారు.

#jagan
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe