16 ప్రాంతాల్లో ఐటీ తనిఖీలు.. రిఫండ్ రూ.500 కోట్లు
ఏపీ, తెలంగాణలో 16 ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటీ సోదాలు నిర్వహించడం కలకలం రేపింది. ఆదాయపు పన్ను శాఖలో దాదాపు రూ.500 కోట్లకు పై మొత్తంలో రీఫండ్ కుంభకోణం జరిగిందని గుర్తించిన అధికారులు.. ఏపీ, తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఐటీ తనిఖీలతో పలువురి అధికారల్లో టెన్షన్ మొదలైంది.
