హైదరాబాద్లో ఐటీ సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్రెడ్డి, మర్రి జనార్దన్రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో రెండు రోజుల క్రితం మొదలైన ఐటీ తనిఖీలు ఈరోజు కూడా కొనసాగుతున్నాయి. వైష్ణవి గ్రూప్ స్థిరాస్తి సంస్థ, హోటల్ అట్ హోమ్ సంస్థలు వాటి అనుబంధ సంస్థల్లో అధికారుల తనిఖీలు చేస్తున్నారు
పూర్తిగా చదవండి..బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇళ్లలో ఐటీ అధికారుల తనిఖీలు
Translate this News: