Ind Vs Ban: బంగ్లాతో టెస్ట్ సిరీస్.. భారత తుది జట్టు ఇదే!

బంగ్లాదేశ్ తో జరగబోయే తొలి టెస్టుకు బీసీసీఐ జట్టును ప్రకటించింది. సుధీర్ఘ విరామం తర్వాత రిషబ్ పంత్ టెస్ట్ మ్యాచ్ ఆడనున్నాడు. ధృవ్ జురెల్‌, కేఎల్ రాహుల్ మొదటి టెస్టుకు ఎంపికయ్యారు. చిదంబరం స్టేడియం వేదికగా సెప్టెంబర్ 19నుంచి 23 వరకు తొలి టెస్ట్ జరగనుంది.

New Update
Ind Vs Ban: బంగ్లాతో టెస్ట్ సిరీస్.. భారత తుది జట్టు ఇదే!

Ind Vs Ban: బంగ్లాదేశ్ తో భారత్ రెండు టెస్టులు ఆడనుంది. ఇందులో భాగంగానే తొలి టెస్టుకు బీసీసీఐ భారత తుది జట్టును ప్రకటించింది. సుధీర్ఘ విరామం తర్వాత రిషబ్ పంత్ టెస్ట్ మ్యాచ్ ఆడనున్నాడు. ధృవ్ జురెల్‌, కేఎల్ రాహుల్ మొదటి టెస్టుకు ఎంపికయ్యారు. చిదంబరం స్టేడియం వేదికగా సెప్టెంబర్ 19నుంచి 23 వరకూ తొలి టెస్ట్ జరగనుండగా.. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 1వరకు రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది.

భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (కీపర్), ధృవ్ జురెల్ (కీపర్), ఆర్ అశ్విన్, ఆర్ జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్. సిరాజ్, ఆకాష్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, యశ్ దయాల్.

Advertisment
తాజా కథనాలు