మరో వివాదంలో టీటీడీ బోర్డు చిక్కుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ నిందితుడికి పాలక మండలిలో చోటు కల్పించింది. 24 మందితో ఉన్న ఈ లిస్ట్లో లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయి జైల్లో ఉండి బేయిల్పై బయటకు వచ్చిన నిందితుడు శరత్ చంద్రా రెడ్డికి టీటీడీలో చోటు కల్పించడంతో ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శరత్ చంద్రారెడ్డి ఎంపీ విజయసాయి రెడ్డి అల్లుడి సోదరుడు కావడంతో టీటీడీ పాలక మండలిలో చోటు కల్పించారని ఆరోపణలు వస్తున్నాయి.
పూర్తిగా చదవండి..మరో వివాదంలో టీటీడీ.. పాలకమండలిలో లిక్కర్ స్కాం నిందితుడికి చోటు
మరో వివాదంలో టీటీడీ బోర్డు చిక్కుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ నిందితుడికి పాలక మండలిలో చోటు కల్పించింది. 24 మందితో ఉన్న ఈ లిస్ట్లో లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయి జైల్లో ఉండి బేయిల్పై బయటకు వచ్చిన శరత్ చంద్రా రెడ్డికి టీటీడీ చోటు కల్పించింది
Translate this News: