Telangana: తెలంగాణకు వాయుగుండం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.రానున్న 24 గంటల్లో వాయుగుండం తెలంగాణ మీదుగా కదలబోతున్నట్లు అధికారులు వివరించారు. తెలంగాణలో ఇప్పటికే పలు జిల్లాలకు ఐఎండీ రెడ్, ఆరెంజ్ అలర్ట్స్ ప్రకటించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాలు వణుకిపోతున్నాయి. దీంతో వాతావరణ శాఖ హై అలర్ట్ ప్రకటించింది. ఈ క్రమంలోనే నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
పూర్తిగా చదవండి..Telangana: తెలంగాణకు వాయుగుండం ముప్పు!
తెలంగాణకు ఆదివారం వాయుగుండం ముప్పు పొంచి ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రానున్న 24 గంటల్లో వాయుగుండం తెలంగాణ మీదుగా కదలబోతున్నట్లు అధికారులు వివరించారు.ఈ క్రమంలోనే రాష్ట్రంలోని పలు జిల్లాలకు అధికారులు రెడ్ , ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ లను జారీ చేశారు.
Translate this News: