IIT Madras Team To Visit Amaravati : ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతి (Amaravati) లో ఈరోజు ఐఐటీ మద్రాస్ నిపుణుల బృందం (IIT Madras Team) పర్యటించనుంది. సెక్రటేరియట్, హెచ్వోడీ భవనాలు, హైకోర్టు నిర్మాణాల పటిష్టతపై అధ్యయనం చేయనున్నారు. గత టీడీపీ (TDP) ప్రభుత్వంలోనే ఐకానిక్ భవనాల కోసం ఫౌండేషన్ల నిర్మాణం పూర్తి అయింది. ఈ ఐదేళ్లు పట్టించుకోక సెక్రటేరియట్ ప్రధాన టవర్ల పునాదులు నీటిలో నానుతున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్ల నిర్మాణాలను ఐఐటీ హైదరాబాద్ బృందం పరిశీలించింది. అధ్యయనం అనంతరం ప్రభుత్వానికి రెండు బృందాలు నివేదిక అందించనున్నాయి.
పూర్తిగా చదవండి..Amaravati : అమరావతిలో పర్యటించనున్న ఐఐటీ మద్రాస్ బృందం
AP: రాజధాని అమరావతిలో ఈరోజు ఐఐటీ మద్రాస్ నిపుణుల బృందం పర్యటించనుంది. సెక్రటేరియట్, హెచ్వోడీ భవనాలు, హైకోర్టు నిర్మాణాల పటిష్టతపై అధ్యయనం చేయనున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్ల నిర్మాణాలను ఐఐటీ హైదరాబాద్ బృందం పరిశీలించిన సంగతి తెలిసిందే.
Translate this News: