కాంగ్రెస్ నాయకుడు బక్క జడ్సస్ మరోసారి సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను మూడు రోజుల నుంచి గృహనిర్బంధంలో పెట్టినట్టు ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.దీనిపై తాను ఈడీ ఇంకా సీబీఐకి కంప్లైంట్ చేస్తున్నట్టు జడ్సన్ పేర్కొన్నారు. దీనికంటే ముందు ఆయన రంగారెడ్డి జిల్లా కోకాపేట నియో పోలీస్ భూములను పరిశీలించారు.
పూర్తిగా చదవండి..నన్ను మూడు రోజులుగా గృహ నిర్బంధంలో పెట్టారు.. కేసీఆర్ పై బక్క జడ్సన్ సంచలన వ్యాఖ్యలు..!
కాంగ్రెస్ నాయకుడు బక్క జడ్సస్ మరోసారి సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను మూడు రోజుల నుంచి గృహనిర్బంధంలో పెట్టినట్టు ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.దీనిపై తాను ఈడీ ఇంకా సీబీఐకి కంప్లైంట్ చేస్తున్నట్టు జడ్సన్ పేర్కొన్నారు. వంద కోట్లు పలికిన ఎకరం భూమి.. పక్కన ఆనుకొని ఉన్న 40 వేల ఎకరాల కల్వకుంట్ల బినామీ భూముల విలువ పెంచడానికే ముఖ్యమంత్రి మాయ చేస్తున్నారన్న బక్క జడ్సన్..
Translate this News: