Telangana : తెలంగాణలో ఎండలు(Heat) రోజురోజుకి రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. పోయిన సంవత్సరం మే చివరి వారంలో నమోదు అయిన ఉష్ణోగ్రతలు(Temperatures)..ఈ ఏడాది మే మొదటి వారంలోనే నమోదు అవుతున్నాయి. సూర్యుడు రోజురోజుకి తన ప్రతాపాన్ని చూపించి ప్రజలను బెంబేలెత్తిస్తున్నాడు. ఆదివారం జగిత్యాల జిల్లాలో అత్యధికంగా 47.1 డిగ్రీ సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు అయ్యింది.
పూర్తిగా చదవండి..Heat : బాబోయ్ ఏం ఎండలు రా ఇవి… తట్టుకోలేకపోతున్నాం..వడదెబ్బతో అల్లాడుతున్న ప్రజలు!
ఎండల వేడి తార స్థాయికి చేరడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు ఎండలు ఇలాగే తీవ్రంగా ఉంటాయని వాతావరణశాఖ హెచ్చరించింది. దీంతో చాలా చోట్ల ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి
Translate this News: