House Arrest of Leaders due to TDP call for protest against Mining Office over Sand Irregularities: ఇసుక పాలసీ, అక్రమ రవాణకు వ్యతిరేకంగా టీడీపీ ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా మూడో రోజు ఆందోళనలు నిర్వహించింది. ఈ క్రమంలో డైరెక్టర్ ఆఫ్ మైండ్స్ అండ్ జియాలజీ ప్రధాన కార్యాలయం ముట్టడికి తెలుగు దేశం అధిష్టానం పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు.. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమాను హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఇంటి దగ్గర భారీగా మోహరించిన పోలీసులు.. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. వైసీపీ ఇసుక, అక్రమ మైనింగ్పై తెలుగు దేశం పార్టీ పోరాటం చేస్తోంది.
పూర్తిగా చదవండి..House Arrest of TDP Leaders: ఇసుక పాలసీకి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా మూడో రోజు ఆందోళనలు.. ఎక్కడికక్కడ నేతల అరెస్టులు
ఇసుక పాలసీ, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా తెలుగుదేశం రాష్ట్రవ్యాప్తంగా మూడో రోజు బుధవారం ఆందోళనలు నిర్వహిస్తోంది. డైరెక్టర్ ఆఫ్ మైండ్స్ అండ్ జియాలజీ ప్రధాన కార్యాలయం ముట్టడికి టీడీపీ అధిష్టానం పిలుపునిచ్చింది. దీంతో అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా పోలీసులు గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమాను హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. వైసీపీ ఇసుక, అక్రమ మైనింగ్పై తెలుగు దేశం పార్టీ పోరాటం చేస్తోంది.
Translate this News: