AP Crime: అన్నమయ్య జిల్లాలో పరువు హత్య కలకలం రేపుతుంది. తంబళ్లపల్లె మండలంలో ఓ మైనర్ బాలిక గత నెల 22న ఇంటి నుంచి పారిపోయింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ బాలికను వెతికి తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే ఆ బాలిక రెండు రోజుల క్రితం అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. తల్లిదండ్రులు గుట్టుచప్పుడు కాకుండా శవాన్ని కాల్చివేశారు. దీంతో ఈ ఘటనపై పలు అనుమాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరుసకు అన్న అయిన వ్యక్తిని ఆ బాలిక ప్రేమించి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది.
పూర్తిగా చదవండి..AP Crime: అన్నమయ్య జిల్లాలో పరువు హత్య కలకలం.. పేరెంట్సే చంపేశారా?
తంబళ్లపల్లెలో పరువు హత్య జరిగిందన్న వార్త కలకలం రేపుతుంది. ఆత్మహత్య చేసుకున్న బాలిక మృతదేహాన్ని పేరెంట్స్ సీక్రెట్ గా దహనం చేయడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వరుసకు అన్న అయ్యే వ్యక్తిని ప్రేమించిందన్న కారణంతో ఆ బాలికను హత్య చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Translate this News: