రుతుపవనాలు దేశమంతటా విస్తరించడంతో పలుచోట్ల భారీ వర్షాలు కురస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, గోవా, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
పూర్తిగా చదవండి..దేశవ్యాప్తంగా వానలే వానలు
రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించాయి. ఈనేపథ్యంలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా కొన్ని చోట్ల జనజీవనానికి తీవ్ర అంతరాయం కలిగింది. రుతుపవనాల ప్రభావంతో రానున్న రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
Translate this News: