తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజు ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదు అవుతున్నాయి. నేడు ఆదిలాబాద్ లో 43.3 డిగ్రీలు నమోదు అవ్వగా…నల్లగొండ జిల్లా నాంపల్లిలో 43, గద్వాల్ 42.8, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా దనోరాలో 42.7, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు రాష్ట్ర అభివ్రుద్ధి ప్రణాళిక సొసైటీ తెలిపింది.
పూర్తిగా చదవండి..TS News : తెలంగాణ వాసులకు అలెర్ట్…ఏప్రిల్ 1 నుంచి జాగ్రత్తగా ఉండాలన్న ఐఎండీ..!
తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీ పెరుగుతున్నాయి. సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ వాసులకు అలెర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వడగాల్పులు వీస్తాయని జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.
Translate this News: