జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వేపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. శాస్త్రీయ సర్వేపై స్టే విధించాలన్న అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ మసీద్ కమిటీ దాఖలు చేసిన పిటిషన్ పై ఈ రోజు విచారణ జరిగింది. శాస్త్రీయ సర్వేపై స్టే విధించాలన్న మసీదు కమిటీ అభ్యర్థనను సుప్రీం కోర్టు తోసి పుచ్చింది. ప్రస్తుతం ఈ స్టేజీలో న్యాయ స్థానం ఎందుకు జోక్యం చేసుకోవాలని జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం ప్రశ్నించింది.
పూర్తిగా చదవండి..జ్ఞాన వాపి మసీదులో సర్వేకు ఓకే…మసీదు కమిటీ అభ్యర్థనను తిరస్కరించిన సుప్రీం కోర్టు..!
జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వేపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. సర్వే ప్రక్రియ మొత్తం నాన్ ఇన్వేసివ్ టెక్నాలజీలో జరపాలని అధికారులను ఆదేశించింది. ఆ స్థలంలో ఎలాంటి తవ్వకాలకు అనుమతి లేదని పేర్కొంది.
Translate this News: