Floods in Telugu States: వరద బాధితులకు జీఎంఆర్‌ గ్రూప్‌ రూ.2.5 కోట్లు విరాళం

వరద బాధితులను ఆదుకునేందుకు జీఎంఆర్‌ గ్రూప్ రూ.2.5 కోట్ల విరాళం ఇచ్చింది. అలాగే అపోలో ఆస్పత్రి, శ్రీచైతన్య విద్యాసంస్థల యాజమాన్యం, విర్కో ఫార్మా, కెమిలాయిడ్స్‌ ఆర్‌.వి.ఆర్‌ ప్రాజెక్ట్స్‌ సంస్థలు సైతం రూ.కోటి చొప్పున విరాళం ప్రకటించాయి.

Floods in Telugu States: వరద బాధితులకు జీఎంఆర్‌ గ్రూప్‌ రూ.2.5 కోట్లు విరాళం
New Update
#telangana #telugu-news #gmr-group
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe