Krishank: విద్యుత్ కొనుగోళ్ల విషయంలో మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడంపై స్పందించారు బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంఛార్జి క్రిశాంక్. ఆయన సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ, ఛత్తీస్ గఢ్ మధ్యలో జరిగింది రెండు ప్రభుత్వాల విద్యుత్ ఒప్పందం అని అన్నారు.
పూర్తిగా చదవండి..Krishank: కేసీఆర్కు నోటీసులు.. సీఎం రేవంత్ స్క్రిప్ట్.. క్రిశాంక్ హాట్ కామెంట్స్
TG: విద్యుత్ కొనుగోళ్ల విషయంలో కేసీఆర్కు నోటీసులు ఇవ్వడంపై స్పందించారు బీఆర్ఎస్ నేత క్రిశాంక్ స్పందించారు. ఆనాటి ఛత్తీస్ గఢ్ కాంగ్రెస్ సీఎం భూపేష్ కూడా ఈ కేసులో నోటీసులు ఇవ్వాలని అన్నారు. ఇదంతా సీఎం రేవంత్, సునీల్ కనుగోలు ఆడుతున్న కొత్త నాటకం స్క్రిప్ట్ అని ఎద్దేవా చేశారు.
Translate this News: