Smita sabharwal: ఐడియా ఇవ్వండి లక్ష రూపాయలు గెలవండి.. ఐఏఎస్ కీలక ప్రకటన!

ఐఏఎస్ స్మితా సబర్వాల్ మరో సంచలన పోస్ట్‌తో వార్తల్లో నిలిచారు. రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ పెంచడం కోసం ఇన్నోవేషన్ ఐడియా ఇచ్చి లక్ష రూపాయలు గెలుచుకోవాలని సూచించారు. ఐడియాను 2024 సెప్టెంబర్ 30 వరకు తమకు పంపించాలని తెలిపారు.

Smita sabharwal: ఐడియా ఇవ్వండి లక్ష రూపాయలు గెలవండి.. ఐఏఎస్ కీలక ప్రకటన!
New Update

Smita sabharwal: ఐఏఎస్ స్మితా సబర్వాల్ మరోసారి వార్తల్లో నిలిచారు. తెలంగాణ ప్రభుత్వానికి రెవెన్యూ పెంచడంపై కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఆదాయం పెంచేందుకు ఒక్క ఇన్నోవేషన్ ఐడియా ఇచ్చి లక్ష రూపాయలు గెలుచుకోవాలంటూ పోస్ట్ పెట్టింది. అంతేకాదు ఐడియాను 2024 సెప్టెంబర్ 30 చివరి వరకూ పంపించాలని తెలిపారు. పూర్తి వివరాల కోసం tgsfc2024@gmail.com ను సంప్రదించాలని సూచించారు. ప్రస్తుతం ఆమె ప్రకటన రాష్ట్రరాజకీయాల్లో మరోసారి సంచలనంగా మారింది.

#one-lakh-rupees #innovation-idea #ias-smita-sabharwal
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe