ఈ తరం యువకులు క్షణికావేశంలో ప్రాణాలు కొల్పోతున్న సంఘటనలు కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా ప్రేమ విషయంలోనే ఇలాంటి దారుణాలు మరింత ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ ఘోరాలకు మొబైల్ ఫోన్ కూడా ఒక ముఖ్య కారణమవుతోంది. ప్రియురాలు మెసేజ్ చేయట్లేదనే కోపంలో ఓ యువకుడు తీవ్ర మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకున్న ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. ఇంట్లో ఉన్నాను. ఛాటింగ్ చేయడం కుదరదు అని ప్రేయసి ఎంత చెప్పిన వినకుండా మొండిగా వాదించాడు. దీంతో చిరాకు వచ్చిన సదరు యువతి కోపంలో నోరుజారిన మాటను సీరియస్ గా తీసుకుని ఉరేసుకుని చనిపోయాడు.
పూర్తిగా చదవండి..యువకుడి ప్రాణం తీసిన ప్రేయసి మెసేజ్.. ఏం పంపించిందంటే
ప్రేయసి నిర్లక్ష్యం చేస్తుందని ఓ యువకుడు సూసైడ్ చేసుకున్న సంఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. ఇంట్లో ఉన్నాను. ఛాటింగ్ చేయలేనని ఆమె ఎంత చెప్పిన వినకుండా విసిగించాడు. దీంతో 'మనలో ఎవరో ఒకరు చనిపోతే ప్రశాంతంగా ఉంటుంది'అని మెసేజ్ పంపింది. దీంతో వంశీ ఉరేసుకుని చనిపోయాడు.
Translate this News: