CM Revanth Reddy: గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్‌ జీతాలకు నిధులు విడుదల

TG: గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్‌ జీతాల చెల్లింపునకు నిధులు విడుదల చేసింది రేవంత్ సర్కార్. మల్టీపర్పస్‌ వర్కర్ల జీతాల కోసం రూ.150 కోట్లు విడుదల చేసింది. 29,676 మంది కార్మికులకు మే వరకు చెల్లించాల్సిన జీతాలకు నిధులు విడుదల చేసినట్లు పేర్కొంది.

New Update
CM Revanth Reddy: గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్‌ జీతాలకు నిధులు విడుదల

CM Revanth Reddy: గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్‌ జీతాల చెల్లింపునకు నిధులు విడుదల చేసింది రేవంత్ సర్కార్. మల్టీపర్పస్‌ వర్కర్ల జీతాల కోసం రూ.150 కోట్లు విడుదల చేసింది. 29,676 మంది కార్మికులకు మే వరకు చెల్లించాల్సిన జీతాలకు నిధులు విడుదల చేసినట్లు పేర్కొంది. కాగా ఈరోజు పంచాయతీ రాజ్ శాఖపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు.

Advertisment
తాజా కథనాలు