Jogi Ramesh: మాజీ మంత్రి జోగి రమేష్‌ ఇంటిపై రాళ్ల దాడి

AP: మాజీ మంత్రి జోగి రమేష్‌ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. విజయవాడలోని జోగి రమేష్‌ ఇంటిపై ఇద్దరు యువకులు రాళ్లు రువ్వారు. భద్రతా సిబ్బంది బయటికి రావడంతో యువకులు పరారయ్యారు. కారులో వచ్చి రాళ్లదాడి చేశారని భద్రతా సిబ్బంది తెలిపారు.

Jogi Ramesh: మాజీ మంత్రి జోగి రమేష్‌ ఇంటిపై రాళ్ల దాడి
New Update

Jogi Ramesh: మాజీ మంత్రి జోగి రమేష్‌ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. విజయవాడలోని జోగి రమేష్‌ ఇంటిపై ఇద్దరు యువకులు రాళ్లు రువ్వారు. భద్రతా సిబ్బంది బయటికి రావడంతో యువకులు పరారయ్యారు. కారులో వచ్చి రాళ్లదాడి చేశారని భద్రతా సిబ్బంది తెలిపారు. పోలీసులకు జోగి రమేష్‌ సిబ్బంది ఫిర్యాదు చేసింది. కాగా ఇది టీడీపీ, జనసేన నేతల దాడి అంటూ వైసీపీ పేర్కొంది.

#jogi-ramesh
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe