మహారాష్ట్రలోని పాల్ఘర్ రైల్వే స్టేషన్ సమీపంలో జైపూర్- ముంబై ఎక్స్ప్రెస్ రైలులో కాల్పులు ఘటన చోటు చేసుకుంది. ఈ కాల్పుల్లో ఒక ఆర్పీఎఫ్ ఏఎస్ఐ, ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు. ఈ ఘటన సోమవారం తెల్లవారు జామున 5 గంటల సమయంలో జరిగింది. ఈ ఘటన జైపూర్ ఎక్స్ప్రెస్ రైలు జైపూర్ నుంచి ముంబై వెళ్తున్న రైలులో ఈ కాల్పుల ఘటన జరిగింది.
పూర్తిగా చదవండి..జైపూర్- ముంబై ఎక్స్ప్రెస్ రైలులో కాల్పులు..నలుగురి మృతి!
మహారాష్ట్రలోని పాల్ఘర్ రైల్వే స్టేషన్ సమీపంలో జైపూర్- ముంబై ఎక్స్ప్రెస్ రైలులో కాల్పులు ఘటన చోటు చేసుకుంది. ఈ కాల్పుల్లో ఒక ఆర్పీఎఫ్ ఏఎస్ఐ, ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు.
Translate this News: