ఢిల్లీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ముఖర్జీ నగర్ ప్రాంతంలోని ఓ కోచింగ్ సెంటర్లో అగ్నిప్రమాదం జరగడంతో మంటలు వ్యాపించాయి. ఓ కోచింగ్ సెంటర్ భవనంలో ఈ ప్రమాదం జరగగా, నలుగురు విద్యార్ధులకు గాయాలయ్యాయి.
పూర్తిగా చదవండి..ప్రాణాలు కాపాడుకునేందుకు తాడు సాయంతో క్యూ..!
Translate this News: