TDP-YCP: టీడీపీ వైసీపీ వర్గాల మధ్య రగడ..!

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో టీడీపీ వైసీపీ మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఎన్నికల ప్రచారంలో ఇరు వర్గాల మధ్య రగడ నెలకొంది. టీడీపీ మాజీ మున్సిపల్ చైర్మన్ రమేష్ పై మరొక వర్గం దాడి చేయడంతో ఉద్రిక్తత నెలకొంది.

New Update
Srikalahasti: శ్రీకాళహస్తిలో హైటెన్షన్!

Ananthapur: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఎన్నికల ప్రచారంలో ఇరు వర్గాల మధ్య రగడ నెలకొంది. గత రెండు రోజులుగా వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన ఒక గ్రూప్ పై మరొక గ్రూప్ ఆరోపణలు చేయడంతో వివాదం జరిగింది.

Also Read: టీడీపీకి బిగ్ షాక్.. వైసీపీలో చేరిన 150 కుటుంబాలు..!

టీడీపీ మాజీ మున్సిపల్ చైర్మన్ రమేష్ పై మరొక వర్గం దాడి చేసింది. దీంతో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా సంఘటన స్థలంకు చేరుకుని పరిస్థితిని అదుపుచేశారు. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Advertisment
తాజా కథనాలు