PATANCHERU ACCIDENT: తెలంగాణ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి మరవకముందే మరో దారుణం చోటుచేసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డుపై మరో ఘోరమైన రోడ్డు యాక్సిడెంట్ జరిగింది. మేడ్చల్ నుంచి పటాన్చెరు వెళ్తున్న ఓ కారు సంగారెడ్డి జిల్లా రామేశ్వరం బండ వద్ద పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మరణించగా ముగ్గురికి తీవ్ర గాయలయ్యాయి. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
పూర్తిగా చదవండి..ACCIDENT: ఎమ్మెల్యే లాస్య చనిపోయిన చోటే మరో దారుణం.. పల్టీలు కొట్టిన కారు!
బీఆర్ఎస్ తెలంగాణ ఎమ్మెల్యే లాస్య నందిత మరణించినచోటే మరో దారుణం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డుపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పటాన్చెరు వెళ్తున్న కారు కంట్రలోతప్పి పల్టీలు కొట్టడంతో ఒకరు మరణించారు ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. బాధితుల వివరాలు తెలియాల్సివుంది.
Translate this News: