రాష్ట్రంలో నాసిరకం విత్తనాలతో అన్నదాతలకు అవస్ధలు తప్పడం లేదు. తక్కువ ధర, అధిక దిగుబడి, త్వరగా పంట చేతికొస్తుందని నమ్మించి కొందరు వ్యాపారులు రైతులను నట్టేట ముంచుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో పత్తి, మిర్చి, మొక్కజొన్న తదితర పంటలు ప్రధానంగా సాగవుతాయి. దీనిని ఆసరా చేసుకొని నకిలీ వ్యాపారులు ఈ పంటలకు సంబంధించిన నకిలీ విత్తనాలను విచ్చలవిడిగా అమ్ముతున్నారు. కొంత మంది వ్యాపారులు ఏజెంట్లను పెట్టుకొని మరీ నేరుగా గ్రామాల్లోకి విత్తనాలను పంపి అమ్ముతున్నారు.
పూర్తిగా చదవండి..Fake Seeds Effects On Farmers: నకిలీ విత్తనాలతో నిండా మునిగిపోయాం.. అన్నదాతలు లబోదిబో
నిజామాబాద్ జిల్లాలో నకిలీ విత్తనాలతో రైతులు నష్టాలపాలవుతున్నారు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వీటి దందా కొనసాగుతూనే ఉంది. కల్తీ విత్తనాలతో పంట నష్టపోయిన అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పంటకు పెట్టిన పెట్టుబడి కంటే వచ్చే నష్టమే ఎక్కువుగా ఉంటుందని వాపోతున్నారు.
Translate this News: