Secunderabad- Goa Train: హైదరాబాద్ నుంచి గోవా వెళ్లేవారికి గుడ్ న్యూస్

TG: హైదరాబాద్ నుంచి గోవా వెళ్లేవారికి గుడ్ న్యూస్. సికింద్రాబాద్‑గోవా మధ్య కొత్త బై వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలునడిపేందుకు సిద్ధమైంది రైల్వే శాఖ. ప్రధాని, రైల్వేశాఖ మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. గతంలో ఈ రైలు అవసరంపై రైల్వే మంత్రికి లేఖ రాశారు కిషన్ రెడ్డి.

Secunderabad- Goa Train: హైదరాబాద్ నుంచి గోవా వెళ్లేవారికి గుడ్ న్యూస్
New Update

Secunderabad- Goa Train: హైదరాబాద్ నుంచి గోవా వెళ్లేవారికి గుడ్ న్యూస్. సికింద్రాబాద్‑గోవా మధ్య కొత్త బై వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలునడిపేందుకు సిద్ధమైంది రైల్వే శాఖ. ప్రధాని, రైల్వేశాఖ మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. గతంలో ఈ రైలు అవసరంపై రైల్వే మంత్రికి లేఖ రాశారు కిషన్ రెడ్డి. సికింద్రాబాద్, కాచిగూడ, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల, కర్నూల్ సిటీ, డోన్, గుంతకల్, బళ్లారి, హోస్పేట, కొప్పల్, గడగ్, హుబ్బళ్లి, ధార్వాడ్, లోండా, క్యాసిల్ రాక్, కులెం, సాన్వోర్‌డెమ్, మడగావ్ జంక్షన్లలో ఆగుతూ ఈ రైలు వాస్కోడిగామా చేరుకుంటుంది.

#goa
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe