Udayagiri : నెల్లూరు జిల్లా (Nellore District) ఉదయగిరి దుర్గం కొండ పై గుప్త నిధులు (Hidden Treasures) తవ్వకాల కోసం దాచి ఉంచిన సామాగ్రిని అటవీశాఖ అధికారులు గుర్తించారు. గత నాలుగు రోజులుగా రాత్రి పూట దుర్గం కొండ పై గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నాయన్న సమాచారంతో అటవి శాఖ రేంజ్ అధికారి ఉమామహేశ్వర్ రెడ్డి మూడు బృందాలను ఏర్పాటుచేసి గాలింపు చర్యలు చేపట్టారు. యాత్రికులు (Pilgrims), పర్యాటకులు (Tourists) రూపంలో దుర్గం కొండపై పర్యటించి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నారన్న సమాచారం పోలీసులకు వచ్చింది.
పూర్తిగా చదవండి..Crime : ఉదయగిరి కోట పై గుప్త నిధుల కోసం తవ్వకాలు!
నెల్లూరు జిల్లా ఉదయగిరి దుర్గం కొండ పై గుప్త నిధులు తవ్వకాల కోసం దాచి ఉంచిన సామాగ్రిని అటవీశాఖ అధికారులు గుర్తించారు. గత నాలుగు రోజులుగా రాత్రి పూట దుర్గం కొండ పై గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నాయన్న సమాచారంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Translate this News: