Purushothamudu: 'పురుషోత్తముడు' స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.. ఆ ఓటీటీలోనే హీరో రాజ్ తరుణ్ నటించిన లేటెస్ట్ మూవీ 'పురుషోత్తముడు.' జులై 26న విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైంది. ఈ నెల 29 నుంచి ఓటీటీ ప్లాట్ ఫార్మ్ 'ఆహా' లో స్ట్రీమింగ్ కానుంది. By Archana 28 Aug 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Purushothamudu: టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్, హాసిని సుదీర్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'పురుషోత్తముడు'. రామ్ భీమన దర్శకత్వంలో జులై 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. పురుషోత్తముడు ఓటీటీ రిలీజ్ తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఆగస్టు 29నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందిన ఈ చిత్రాన్ని రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ సంయుక్తంగా నిర్మించారు. గోపి సుందర్ సంగీతం అందించారు. #Purushotamudu premieres on Aha from Aug 29. pic.twitter.com/sysi5q6sMK — Movies4u (@Movies4uOfficl) August 28, 2024 Also Read: The 100 Movie: RK నాయుడు ‘ది 100’ మూవీ.. రిలీజ్ కు ముందే రికార్డులు #purushothamudu-ott-release #purushothamudu-movie మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి