Purushothamudu: 'పురుషోత్తముడు' స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.. ఆ ఓటీటీలోనే

హీరో రాజ్ తరుణ్ నటించిన లేటెస్ట్ మూవీ 'పురుషోత్తముడు.' జులై 26న విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైంది. ఈ నెల 29 నుంచి ఓటీటీ ప్లాట్ ఫార్మ్ 'ఆహా' లో స్ట్రీమింగ్ కానుంది.

New Update
Purushothamudu: 'పురుషోత్తముడు' స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.. ఆ ఓటీటీలోనే

పురుషోత్తముడు ఓటీటీ రిలీజ్ 

తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఆగస్టు 29నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందిన ఈ చిత్రాన్ని రమేష్‌ తేజావత్‌, ప్రకాష్‌ తేజావత్ సంయుక్తంగా నిర్మించారు. గోపి సుందర్ సంగీతం అందించారు.

Also Read: The 100 Movie: RK నాయుడు ‘ది 100’ మూవీ.. రిలీజ్ కు ముందే రికార్డులు

Advertisment
తాజా కథనాలు