/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Encounter-At-Chhattisgarh-jpg.webp)
Encounter At Chhattisgarh: ఛత్తీస్ గఢ్ కాంకేర్ జిల్లా కల్పర్ అటవీ ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ కాల్పుల్లో సుమారు 18 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. ఘటనాస్థలం నంచి ఆయుధాలు మందుగుండి సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్కౌంటర్లో ఇన్స్పెక్టర్ సహా ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లకు గాయాలు అయ్యాయి.