ED Notice To MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాంలో (Delhi Liquor Scam Case) మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. రేపు(శుక్రవారం) విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. ఆమె బినామిగా పేర్కొంటున్న రామచంద్రన్ పిళ్లై అప్రూవర్గా మారిన వెంటనే నోటీసులు రావడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం కవిత నిజామాబాద్ పర్యటనలో ఉన్నారు. హైదరాబాద్ వచ్చాక రేపు విచారణకు హాజరు కానున్నారో లేదోనన్న ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే కవిత మార్చి 16, 20, 21వ తేదీల్లో మూడు సార్లు ఈడీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. అప్పుడు ఆమెను దాదాపు అరెస్ట్ చేస్తారనే వార్తలు జోరందుకున్నాయి. కానీ అలా జరగలేదు.
పూర్తిగా చదవండి..MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నోటీసులు
ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. రేపు(శుక్రవారం) విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. ఆమె బినామిగా పేర్కొంటున్న రామచంద్రన్ పిళ్లై అప్రూవర్గా మారిన వెంటనే నోటీసులు రావడం చర్చనీయాంశమైంది.
Translate this News: