Earthquake : భారత్ లో గత కొన్ని నెలలుగా వరుస భూకంపాలు(Earthquakes) సంభవించడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మరోసారి భారత్(India) లో భూకంపం సంభవించింది. ఈరోజు ఉదయం 5:53 గంటలకు అస్సాంలోని తేజ్పూర్లో రిక్టర్ స్కేల్పై 3.4 తీవ్రతతో భూప్రకంపనలు వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకటించింది. ఈ భూకంపంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని సమాచారం. కొంత ఆస్థి నష్టం జరిగిందని అధికారులు తెలిపారు.
పూర్తిగా చదవండి..BREAKING: భారత్ లో భారీ భూకంపం!
భారత్ లో భూకంపం సంభవించింది. ఈరోజు ఉదయం 5:53 గంటలకు అస్సాంలోని తేజ్పూర్లో రిక్టర్ స్కేల్పై 3.4 తీవ్రతతో భూప్రకంపనలు వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకటించింది.
Translate this News: