Dost Registrations: నేటి నుంచి దోస్త్ మూడో విడత రిజిస్ట్రేషన్

TG: 41,553 మంది విద్యార్థులకు దోస్త్ సెకండ్ ఫేజ్ సీట్లను కేటాయించినట్లు విద్యాశాఖ కన్వీనర్ లింబాద్రి తెలిపారు. ఈరోజు నుంచి మూడో విడత రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుందని తెలిపారు. జులై 2 వరకు నమోదు ప్రక్రియ ఉంటుందని, 6న సీట్లు కేటాయిస్తామని వెల్లడించారు.

New Update
Dost Registrations: నేటి నుంచి దోస్త్ మూడో విడత రిజిస్ట్రేషన్

Dost Registrations: 41,553 మంది విద్యార్థులకు దోస్త్ సెకండ్ ఫేజ్ సీట్లను కేటాయించినట్లు విద్యాశాఖ కన్వీనర్ లింబాద్రి తెలిపారు. ఈరోజు నుంచి మూడో విడత రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుందని తెలిపారు. జులై 2 వరకు నమోదు ప్రక్రియ ఉంటుందని, 6న సీట్లు కేటాయిస్తామని వెల్లడించారు. కాగా తొలి విడతలో 76,290 మందికి సీట్లు దక్కగా 57 వేల మందే ప్రవేశాలు పొందారు.

https://dost.cgg.gov.in/

Also Read: పురాతన విశ్వవిద్యాలయం.. అధునాతన రూపంలో.. నలంద యూనివర్సిటీ ప్రత్యేకతలు ఇవే!

Advertisment
తాజా కథనాలు