చైనాలో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. గత నాలుగు రోజులుగా రాజధాని బీజింగ్ లో కురుస్తున్న వర్షాలకు ఇప్పటి వరకు 20 మంది మరణించారు. మరో 19 మంది గల్లంతు అయ్యారు. డొక్సూరీ తుపాన నేపథ్యంలో రాజధానిలోని సుమారు 50 వేల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొండ చరియలు విరిగి పడే ప్రమాదం ఉండటంతో పలు చోట్ల రహదారులను మూసి వేశారు.
పూర్తిగా చదవండి..వణికిస్తున్న డొక్సూరీ తుపాన్… 20 మంది మృతి…!
Translate this News: