AP Rebel MLA’s: ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ 8మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ తీసుకోబోయే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే పార్టీ మారిన వైసీపీ (YCP), టీడీపీ (TDP) రెబెల్ ఎమ్మెల్యేలు స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాలని స్పీకర్ పేషీ ఆదేశాలు జారీ (Speaker Notices) చేశారు.
పూర్తిగా చదవండి..AP: పార్టీ మారిన 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు?
ఏపీలో పార్టీ మారిన 8మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఎమ్మెల్యేల పిటిషన్ పై విచారణ చేపట్టగా వీరేవరూ రాకపోవడంపై స్పీకర్ సీరియస్ అయ్యారు. న్యాయ సలహా తర్వాత అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
Translate this News: