ప్రముఖ దేశీయ ఎయిర్ లైన్స్ సంస్థ అయిన ఇండిగో కు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ భారీ జరిమానా విధించింది. ఇండిగో ఎయిర్లైన్స్ విమానాల కార్యకలాపాలు, ఇంజనీరింగ్ విధానాలు, ఎయిర్ పోర్టులో తరచుగా ‘టెయిల్ స్ట్రైక్’ సంఘటనల కారణంగా DGCA రూ. 30లక్షల జరిమానా చెల్లించాలని ఇండిగోను ఆదేశించింది. ఈ మేరకు నియంత్రణ సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది.
పూర్తిగా చదవండి..6 నెలల్లో 4 సార్లు.. ప్రయాణికుల ప్రాణాలతో ఆటలు.. ఇండిగో తిక్క కుదిర్చిన DGCA.!!
ప్రముఖ ఎయిర్ లైన్ ఇండిగో సంస్థ కొన్ని లోపాలు ఉన్నట్లు DGCA గుర్తించింది. దీంతో ఆ సంస్థకు భారీ జరిమానా విధించింది.
Translate this News: