Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆమ్ ఆద్మీ పార్టీని కుదిపేస్తోంది. మనీశ్ సిసోడియా నుంచి అరవింద్ కేజ్రీవాల్ వరకు అంతా జైల్లోనే ఉన్నారు. అయినా పాలన సాగుతోంది.. కేజ్రీవాల్ జైలు నుంచే రూల్ చేస్తున్నారు. ఇలా అవినీతి కేసులో సీఎంగా ఉండగానే అరెస్టైన తొలి ముఖ్యమంత్రి కేజ్రీవాలే.. ఇలా జైలు నుంచే ప్రజలను పాలిస్తున్న నేత కూడా ఆయనే. ఇక ఈ కేసులో తర్వాతి అరెస్ట్ ఎవరిదన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. లోక్సభ ఎన్నికల ప్రారంభంలోపు మరో నలుగురు ఆప్ కీలక నేతలు అరెస్ట్ అవుతారన్న ప్రచారం జరుగుతోంది. ఇందులో రాఘవ్ చద్దా పేరు ఎక్కువగా వినిపిస్తోంది.
పూర్తిగా చదవండి..Liquor Scam: ఆమ్ ఆద్మీ పార్టీని కుదిపేస్తోన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్..!
ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆమ్ ఆద్మీ పార్టీని కుదిపేస్తోంది. మనీశ్ సిసోడియా నుంచి అరవింద్ కేజ్రీవాల్ వరకు అంతా జైల్లోనే ఉన్నారు. అయితే, లోక్సభ ఎన్నికల ప్రారంభంలోపు మరో నలుగురు ఆప్ కీలక నేతలు అరెస్ట్ అవుతారన్న ప్రచారం జరుగుతోంది.
Translate this News: