దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi Liquor Scam)లో మరోసారి ఈడీ దూకుడు పెంచింది. ఇప్పటికే పెద్దపెద్ద తలకాయాలకు సమన్లు జారి చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈసారి ఏకంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీకాల్(Arvind Kejriwal)కు సమన్లు జారీ చేయడం సంచలనంగా మారింది. డిసెంబర్ 21న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. కేజ్రీవాల్కు ఈడీ సమన్లు జారీ చేయడం ఇది రెండోసారి. ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్సిసోడియా అరెస్టయిన విషయం తెలిసిందే. .
పూర్తిగా చదవండి..BREAKING: కేజ్రీవాల్కు బిగ్ షాక్.. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ సమన్లు!
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ సమన్లు జారీ చేసింది. డిసెంబర్ 21న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. కేజ్రీవాల్కు ఈడీ సమన్లు జారీ చేయడం ఇది రెండోసారి. ఈ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్సిసోడియా అరెస్టయిన విషయం తెలిసిందే.
Translate this News: