CM Kejriwal: సీఎం కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. తన అరెస్ట్, రిమాండ్ ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. కాగా పిటిషన్ ను విచారించిన ధర్మాసనం.. ఏప్రిల్ 2 లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను ఏప్రిల్ 3వ తేదికి వాయిదా వేసింది.
పూర్తిగా చదవండి..CM Kejriwal: సీఎం కేజ్రీవాల్కు షాక్ ఇచ్చిన కోర్టు
లిక్కర్ స్కాం కేసులో తన అరెస్ట్, రిమాండ్ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా పిటిషన్ను విచారించిన ధర్మాసనం.. ఏప్రిల్ 2 లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను ఏప్రిల్ 3కు వాయిదా వేసింది.
Translate this News: