/rtv/media/media_files/2025/03/17/uZJJSn0GbgdlF1VPzBd4.jpg)
Anantapur district University professor commits suicide
Anantapur District: అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సెంట్రల్ యూనివర్సిటీలో ఫ్రొఫెసర్ గా పనిచేస్తున్న యోజిత సాహో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోస్టుమార్టం నిమిత్తం డెడ్ బాడీని ఆస్పత్రికి తరలించారు. యోజిత ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న యూనివర్సిటీ ప్రొఫెసర్..
— ChotaNews App (@ChotaNewsApp) March 15, 2025
అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం కేంద్రంలో ఘటన.సెంట్రల్ యూనివర్సిటీలో ఫ్రొఫెసర్ గా పనిచేస్తున్న యోజిత సాహో (28). చత్తీస్ గఢ్ రాష్ట్రం రాయపూర్ కు చెందిన యోజిత. పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి డెడ్ బాడీ తరలింపు.… pic.twitter.com/zGjBiEqOyz